తెలంగాణ

telangana

ETV Bharat / videos

'పౌర' నిరసన స్వస్తికి మంత్రం- 'జాతీయ గీతం' - DCP of Bengaluru sings national anthem along with protesters

By

Published : Dec 19, 2019, 11:14 PM IST

Updated : Dec 19, 2019, 11:48 PM IST

నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువును ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కర్ణాటక పోలీసులు మాత్రం దేశ జాతీయ గీతాన్ని ఆలపించి నిరసనకారులను శాంతిపజేశారు. బెంగళూరు డీసీపీ చేతన్​ సింగ్​.. ఆందోళకారులను వెనక్కి పంపడానికి 'జనగణమన' ఆలపించారు. వెంటనే నిరసనకారులు కూడా ఆయనతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం నిరసనలను విరమించి అక్కడి నుంచి వెనుదిరిగారు.
Last Updated : Dec 19, 2019, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details