తెలంగాణ

telangana

ETV Bharat / videos

చైన్​ కోసం ఎంతకు తెగించారో చూడండి... - delhi

By

Published : May 16, 2019, 11:33 AM IST

దిల్లీ ఇంద్రపురిలో గొలుసు దొంగలు​ రెచ్చిపోయారు. ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. మెడలోని గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించగా... తీవ్రంగా గాయపరిచారు. చుట్టుపక్కల వారు వచ్చే లోపే గొలుసు లాక్కుని క్షణాల్లో బైక్​పై పరారయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details