తెలంగాణ

telangana

ETV Bharat / videos

మహోత్తర ఘట్టానికి ముందు టపాసులు కాల్చి సంబరాలు - రామ మందిర్​ భూమి పూజ

By

Published : Aug 4, 2020, 10:11 PM IST

అయోధ్య భూమిపూజ వేళ దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. మధ్యప్రదేశ్​ భోపాల్​లో భాజపా పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. పంజాబ్ అమృత్​సర్​లోని ఆలయాల్లో భక్తులు దీపాలు వెలిగించి.. ఆనందం వ్యక్తం చేశారు. ఇక అయోధ్య ఎటు చూసినా విద్యుద్దీపాల వెలుగులతో కాంతులీనుతోంది. నగరమంతా అడుగడుగునా కోలాహలమే కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details