తెలంగాణ

telangana

ETV Bharat / videos

గుజరాత్​లో గాలిపటాలు ఎగురవేసిన అమిత్ షా

By

Published : Jan 14, 2020, 11:15 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్​లో సందడి చేశారు. అహ్మదాబాద్​లో భాజపా కార్యకర్తలు, నేతలతో సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ నగర్ రోడ్​ ప్రాంతంలోని భవనంపైకి ఎక్కి గాలిపటాలు ఎగురవేశారు. ఆయన సతీమణి సోనాల్​బెన్ షా, గుజరాత్ భాజపా అధ్యక్షుడు జితు వాఘిని, భాజపా యువ మోర్చా అధ్యక్షుడు రుత్విజ్ పటేల్ అమిత్ షా వెంట ఉన్నారు. అంతకుముందు కాషాయ రంగు బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు అమిత్ షా.

ABOUT THE AUTHOR

...view details