తెలంగాణ

telangana

పీపీఈ కిట్​లో వచ్చి నగల షాపులో చోరీ

By

Published : Jan 21, 2021, 1:59 PM IST

Published : Jan 21, 2021, 1:59 PM IST

దిల్లీ కల్కాజీ ప్రాంతంలోని ఓ ఆభరణాల దుకాణంలో దొంగతనం జరిగింది. పీపీఈ కిట్టు ధరించి వచ్చిన దొంగ.. నగలు దోచుకెళ్లాడు. సంబంధిత దృశ్యాలు.. షాపులోని సీసీటీవీలో రికార్డయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details