తెలంగాణ

telangana

ETV Bharat / videos

గోవుకు ఆపద- రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

By

Published : Jul 3, 2019, 12:24 PM IST

మహారాష్ట్రలో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాల కారణంగా... మనుషులతోపాటు మూగజీవాలూ ఇబ్బంది పడుతున్నాయి. జలమయం అయిన రహదారిపై ఎక్కడ ఏముందో కనిపించక ఓ ఆవు మురికి కాలువలో పడిపోయింది. ఈ ఘటన ముంబయిలోని కనివాలి పశ్చిమ ప్రాంతంలో జరిగింది. మూగజీవి బయటకు రాలేక చాలాసేపు విలవిల్లాడింది. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది... గంటలపాటు శ్రమించి గోవును రక్షించారు.

ABOUT THE AUTHOR

...view details