తెలంగాణ

telangana

ETV Bharat / videos

అంత వేగంలో బస్సు నుంచి కిందపడ్డ మహిళ-దృశ్యాలు వైరల్​ - erode tamilnadu accident

By

Published : Mar 11, 2020, 9:28 AM IST

Updated : Mar 11, 2020, 11:21 AM IST

తమిళనాడు ఈరోడ్​ నగరంలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. వేగంగా వెళ్తున్న బస్సు నుంచి పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్​గా మారాయి. కింద పడిన అనంతరం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.
Last Updated : Mar 11, 2020, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details