తెలంగాణ

telangana

అయోధ్య భూమిపూజ వేళ.. సుందరమైన సైకత శిల్పం

By

Published : Aug 4, 2020, 9:43 PM IST

అయోధ్యలో బుధవారం ప్రతిష్టాత్మక రామమందిర భూమిపూజ జరగనుంది. ఈ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​.. ఒడిశాలోని పూరీ బీచ్​ తీరంలో ఐదడుగుల ప్రత్యేక కళాకృతిని రూపొందించాడు. ఇందులో జగన్నాథ స్వామి విగ్రహంతో పాటు రామ మందిరాన్నిచిత్రీకరించాడు.

ABOUT THE AUTHOR

...view details