తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. అంతలోనే! - పూరీ వార్తలు

By

Published : Dec 11, 2021, 11:39 AM IST

ఒడిశాలోని పూరీ జిల్లా ఫతేపుర్​ గ్రామంలో ఓ 40 అడుగుల భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. తీవ్ర గాయాలతో కొనఊపిరితో ఉన్న వేల్​ను స్థానిక జాలర్లు గుర్తించారు. అటవీశాఖ అధికారులు వెళ్లే సమయానికే.. తిమింగలం మరణించింది. వలలున్న ఓ పడవను ఢీకొట్టడం వల్లే అది గాయపడినట్టు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు.

ABOUT THE AUTHOR

...view details