తెలంగాణ

telangana

ETV Bharat / state

నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ - నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ

భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమికులిద్దరి మధ్య మనస్పర్థలు రావటం వల్ల వినోద్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ

By

Published : Jul 7, 2019, 5:56 PM IST

Updated : Jul 7, 2019, 8:49 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లికి చెందిన వినోద్ అనే యువకుడు రైల్వే ట్రాక్​పై ఆత్మహత్య చేసుకున్నాడు. వినోద్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని అతని చారవాణి వాట్సాప్ స్టేటస్ బట్టి తెలుస్తోంది. మృతుడు భువనగిరి పట్టణంలో ఓ షాపులో పని చేస్తున్నాడు. ఆ షాప్ సమీపంలోనే యువతి కుటుంబం నివసిస్తోంది. వారిద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటం వల్లే వినోద్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.

నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ
Last Updated : Jul 7, 2019, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details