యాదాద్రి క్షేత్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఈఎన్సీ అధికారి రవీందర్ రావు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. కొండపై రక్షణ గోడ నిర్మాణ పనులతో పాటు.. కొండ కింద వలయ రహదారి విస్తరణ పనులనపై ఆరా తీశారు.
యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన ఈఎన్సీ - yadadri temple updates
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను ఈఎన్సీ రవీందర్ రావు పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
![యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన ఈఎన్సీ yadadri bhuvanagiri latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11308014-68-11308014-1617735493569.jpg)
ఈఎన్సీ అధికారి రవీందర్ రావు
వైకుంఠ ద్వారం వద్ద నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు చేపట్టబోయే పనులను పరిశీలించి ప్రణాళికను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇదీ చదవండి:'45 ఏళ్లు నిండిన ఉద్యోగులకు టీకా తప్పనిసరి'