తెలంగాణ

telangana

యాదాద్రీశుడి హుండీ ఆదాయం 15 రోజుల్లో 58లక్షలే.!

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి హుండీ లెక్కించారు. పదిహేను రోజుల అనంతరం హుండీ ఆదాయం లెక్కించినట్లు అధికారులు తెలిపారు.

By

Published : Nov 14, 2019, 11:43 PM IST

Published : Nov 14, 2019, 11:43 PM IST

పదిహేను రోజుల్లో యాదాద్రీశుడి హుండి ఆదాయం ఎంతో తెలుసా..?

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి హుండీ లెక్కింపు నిర్వహించారు. పదిహేను రోజుల్లో రూ.58,59,513 నగదు, 68 గ్రాముల బంగారం, ఒకటిన్నర కిలోల వెండి ఆలయ ఖజానాకు చేకూరినట్లు ఆలయ అధికారులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతా రెడ్డి తెలిపారు.

పదిహేను రోజుల్లో యాదాద్రీశుడి హుండి ఆదాయం ఎంతో తెలుసా..?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details