రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి హుండీ లెక్కింపు నిర్వహించారు. పదిహేను రోజుల్లో రూ.58,59,513 నగదు, 68 గ్రాముల బంగారం, ఒకటిన్నర కిలోల వెండి ఆలయ ఖజానాకు చేకూరినట్లు ఆలయ అధికారులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతా రెడ్డి తెలిపారు.
యాదాద్రీశుడి హుండీ ఆదాయం 15 రోజుల్లో 58లక్షలే.! - యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం లెక్కింపు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి హుండీ లెక్కించారు. పదిహేను రోజుల అనంతరం హుండీ ఆదాయం లెక్కించినట్లు అధికారులు తెలిపారు.
పదిహేను రోజుల్లో యాదాద్రీశుడి హుండి ఆదాయం ఎంతో తెలుసా..?