తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2020, 1:58 PM IST

ETV Bharat / state

యాదాద్రి క్షేత్రంలో తగ్గిన భక్తుల రద్దీ

కరోనా కారణంగా యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది. లాక్​డౌన్ నిబంధనలు సడలించినా భక్తులు అంతంత మాత్రంగానే వస్తున్నారు.

yadadri latest news
యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. కొండపైకి చేరుకున్న భక్తులకు విధిగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసిన అనంతరం ఆలయంలోకి అనుమతిస్తున్నారు. లాక్​డౌన్ నిబంధనలు సడలించినా భక్తులు అంతంత మాత్రంగానే వస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే భక్తులతో కిటకిలాడే యాదాద్రి కరోనా కారణంగా వెలవెలబోతోంది.

ABOUT THE AUTHOR

...view details