తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి క్షేత్రంలో తగ్గిన భక్తుల రద్దీ - యాదాద్రి వార్తలు

కరోనా కారణంగా యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది. లాక్​డౌన్ నిబంధనలు సడలించినా భక్తులు అంతంత మాత్రంగానే వస్తున్నారు.

yadadri latest news
యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ

By

Published : Jun 14, 2020, 1:58 PM IST

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. కొండపైకి చేరుకున్న భక్తులకు విధిగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసిన అనంతరం ఆలయంలోకి అనుమతిస్తున్నారు. లాక్​డౌన్ నిబంధనలు సడలించినా భక్తులు అంతంత మాత్రంగానే వస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే భక్తులతో కిటకిలాడే యాదాద్రి కరోనా కారణంగా వెలవెలబోతోంది.

ABOUT THE AUTHOR

...view details