తెలంగాణ

telangana

ETV Bharat / state

సాంకేతికతకు ఆద్యుడు రాజీవ్​గాంధీ - సాంకేతికతకు ఆద్యుడు రాజీవ్​గాంధీ

మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా యాదగిరిగుట్టలో కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది... రాజీవ్ గాంధీ మాత్రమేనని నేతలు కొనియాడారు.

Congress leaders pay tribute to Rajiv Gandhi
రాజీవ్​ గాంధీకి కాంగ్రెస్​ నేతల నివాళి

By

Published : May 21, 2020, 3:35 PM IST

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశం కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ రంగంలో ఆయన చేసిన అభివృద్ధి నేటి తరానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నేతలు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details