తెలంగాణ

telangana

ETV Bharat / state

శరవేగంగా యాడా అతిథి గృహం నిర్మాణం - తెలంగాణ వార్తలు

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో యాడా అతిథి గృహాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. రూ.3.5 కోట్లతో దీనిని రూపొందిస్తున్నారు. అన్ని మౌలిక వసతులతో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

yadadri guest house, yada
యాదాద్రి, యాడా అతిథి గృహం

By

Published : Jun 11, 2021, 6:49 AM IST

యాదాద్రి పుణ్యక్షేత్రంలో యాడా అతిథి గృహాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. పెద్దగుట్టపై రూ.3.5 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టారు. 549 చ.మీ. స్థలంలో కుటీరంలా అతిథిగృహ సముదాయం ఏర్పాటు చేస్తున్నారు.

ఈ అతిథి గృహంలో నాలుగు పడక గదులు, హాల్, ఆఫీసుతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు సంబంధిత ఆర్​అండ్​బీ శాఖ డీఈ మణి బాబు తెలిపారు. ఆ అతిథిగృహం ప్రాంగణం నుంచి యాదాద్రి క్షేత్ర పరిసరాలను చూడొచ్చు.

ఇదీ చదవండి:Guidelines: ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు

ABOUT THE AUTHOR

...view details