యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ప్రముఖులు సందడి చేశారు. అసోం అడిషనల్ చీఫ్ సెక్రటరీ భాస్కర్, దిల్లీకి చెంది క్రిబ్చో ఫెర్టిలైజర్ కంపెనీ మార్కెటింగ్ సీఆర్ వీఎస్ఆర్ ప్రసాద్ స్వామి వారిని దర్శించుకున్నారు.
యాదాద్రిలో ప్రముఖుల సందర్శన.. ఘనస్వాగతం పలికిన అర్చకులు - telangana news 2021
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రముఖులు సందర్శించారు. అసోం అడిషనల్ చీఫ్ సెక్రటరీ భాస్కర్, క్రిబ్చో ఫెర్టిలైజర్ కంపెనీ మార్కెటింగ్ సీఆర్ ప్రసాద్ స్వామి వారిని దర్శించుకున్నారు.
![యాదాద్రిలో ప్రముఖుల సందర్శన.. ఘనస్వాగతం పలికిన అర్చకులు vips visited to yadadri lakshmi narasimha swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10077838-550-10077838-1609471700262.jpg)
యాదాద్రిలో ప్రముఖుల సందర్శన
ఆలయ అర్చకులు వీరికి ఘనస్వాగతం పలికారు. సువర్ణ పుష్పార్చనలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.