యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదపురం గ్రామంలోని 1000 కుటుంబాలకు దొంతిరి ఫౌండేషన్ సహకారంతో భాజపా మండల పార్టీ నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. అమెరికాలో ఉన్న దొంతిరి ఫౌండేషన్ ఛైర్మన్ దొంతిరి శ్రీధర్రెడ్డి ఆలేరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టారని భాజపా నేతలు తెలిపారు. అందులో భాగంగా కూరగాయలు పంపిణీ చేశామని చెప్పారు.
వెయ్యి కుటుంబాలకు కూరగాయల పంపిణీ
యాదాద్రి భువనగిరి జిల్లా మాదపురం గ్రామంలోని 1000 కుటుంబాలకు దొంతిరి ఫౌండేషన్ సహకారంతో భాజపా నేతలు కూరగాయల పంపిణీ చేశారు.
వెయ్యి కుటుంబాలకు కూరగాయల పంపిణీ