తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు - యాదాద్రి ఆలయంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం చుట్టూ భూగర్భ డ్రైనేజీ పనులను వేగవంతం చేశారు.

yadadri temple
యాదాద్రి ఆలయంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు

By

Published : Jan 24, 2020, 10:34 AM IST

యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి ప్రధాన ఆలయం చుట్టూ భూగర్భ డ్రైనేజీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం లోపల నుంచి వచ్చే వ్యర్థ జలాలు బయటకు వెళ్లేలా ప్రత్యేక భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్​లను నిర్మిస్తున్నారు.

ప్రధాన ఆలయం ఆవరణలో వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా ప్రత్యేక భూగర్భ మురుగు కాలువలను నిర్మిస్తున్నారు. పడిన వర్షం నీరు నిలవకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్టామ్ వాటర్, డ్రైనేజీ లైన్​లను ఏర్పాటు చేస్తున్నారు. శివాలయంలో కూడా భూగర్భ డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి.

యాదాద్రి ఆలయంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు

ఇవీ చూడండి: దావోస్​లో కేటీఆర్​ బిజీ.. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details