తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ వెలుగుల యాదాద్రికి ప్రణాళికలు.. ట్రయల్​రన్​

యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని విద్యుత్​ కాంతులతో నింపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆర్కిటెక్​ ఆనంత్​సాయి ఆధ్వర్యంలో బాలాలయం, రాజగోపురం, అష్టబుజి, ప్రాకారాలు, ప్రధాన ఆలయాల్లో ట్రయల్​రన్​ నిర్వహించారు.

By

Published : May 12, 2019, 8:18 AM IST

విద్యుత్​ వెలుగుల యాదాద్రికి ప్రణాళికలు.. ట్రయల్​రన్​

విద్యుత్​ వెలుగుల యాదాద్రికి ప్రణాళికలు.. ట్రయల్​రన్​

యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బెంగళూర్​కు చెందిన లైటింగ్​ టెక్నాలజీ బృందం సందర్శించింది. విద్యుత్​ వెలుగులతో యాదాద్రి సన్నిధిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించనుంది. బాలాలయం, రాజగోపురం, అష్టబుజి, ప్రాకారాలు, ప్రధాన ఆలయము వంటి పలు చోట్ల విద్యుత్​ దీపాలతో ట్రయల్​రన్​ నిర్వహించింది. ఆర్కిటెక్​ ఆనంద్​సాయి పలు సూచనలు చేశారు. యాడ వైస్​ ఛైర్మన్​ కిషన్​రావు, ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details