తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగెం హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

యాదాద్రి భువనగిరి జిల్లా సంగెంలో సంచలనం సృష్టించిన హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుని భార్యకు క్షుద్రపూజలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయని ఆ కారణం చేతనే హత్య చేసినట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు.

By

Published : Aug 25, 2019, 11:34 PM IST

సంగెం హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో ఈనెల 23న హత్యకు గురైన శంకరయ్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. మృతుడు క్షుద్రపూజలు చేయటం వల్లనే ప్రధాన నిందితుడి భార్యకు అనారోగ్య సమస్యలు వచ్చాయని ఆ కారణం వల్లనే హత్య చేసినట్లు డీసీపీ వెల్లడించారు.

సంగెం హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
ఇదీచూడండి:ఈ పతకం అమ్మకు పుట్టినరోజు కానుక: పీవీ సింధు

ABOUT THE AUTHOR

...view details