తెలంగాణ

telangana

కోడెల పార్థివదేహానికి తెతెదేపా నేతల నివాళి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ వద్ద తెతెదేపా నేతలు ఆంధ్రప్రదేశ్​ మాజీ స్పీకర్​ కోడెల శివప్రసాద్​ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. హైదరాబాద్​ నుంచి గుంటూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో అంజలి ఘటించారు.

By

Published : Sep 17, 2019, 12:35 PM IST

Published : Sep 17, 2019, 12:35 PM IST

కోడెల పార్థివదేహానికి తెతెదేపా నేతల నివాళి

కోడెల పార్థివదేహానికి తెతెదేపా నేతల నివాళి

ఏపీ మాజీ స్పీకర్ కోడెల పార్థివదేహాన్ని​ హైదరాబాద్​ నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ చేరుకున్న సమయంలో పురపాలిక కేంద్రం వద్ద తెతెదేపా నేతలు, కార్యకర్తలు కోడెలకు నివాళులు అర్పించారు. జోహార్ కోడెల జోహార్​​ అంటూ నినాదాలు చేశారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్​ కార్యకర్తలకు అభివాదం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details