తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రీశుడి సేవలో రాష్ట్ర బీసీ కమిషన్​ ఛైర్మన్

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్ర బీసీ కమిషన్​ ఛైర్మన్​ బి.ఎస్​. రాములు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

By

Published : Aug 3, 2019, 5:00 PM IST

యాదాద్రీశుడి సేవలో రాష్ట్ర బీసీ కమిషన్​ ఛైర్మన్

యాదాద్రీశుడి సేవలో రాష్ట్ర బీసీ కమిషన్​ ఛైర్మన్

రాష్ట్ర బీసీ కమిషన్​ ఛైర్మన్​ బి.ఎస్​. రాములు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ముందు చూపుతో కేసీఆర్​ యాదాద్రితో పాటు రాష్ట్రంలోని ఆలయాలన్నింటిని అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. మిషన్​ కాకతీయ ద్వారా తెలంగాణ రూపమే మారిపోతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details