తెలంగాణ

telangana

ETV Bharat / state

చౌటుప్పల్​లో ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బస్సు

హైదరాబాద్​ విజయవాడ ​ జాతీయ రహదారిపై  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు

By

Published : Jul 29, 2019, 6:13 PM IST

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు

హైదరాబాద్ విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మందికి గాయాలుకాగా... వారిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు వేగం తక్కువగా ఉన్నందున పెద్ద ప్రమాదం తప్పిందిని స్థానికులు తెలిపారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు

ABOUT THE AUTHOR

...view details