తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నిత్యావసరాలు పంపిణీ చేశారు. 108 సిబ్బందికి ప్రతీ ఒక్కరికి 25 కేజీల బియ్యం అందించారు.
108 సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ - 108 సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో 108 సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రతీ ఒక్కరికి 25 కేజీల బియ్యం అందించి అండగా నిలిచారు.
![108 సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ Rice distribution to 108 employees in mothkuru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:54-tg-nlg-61-20-108-sibbandi-av-ts101-20052020154445-2005f-1589969685-650.jpg)
Rice distribution to 108 employees in mothkuru
మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రమ్మ మెఘారెడ్డి పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో అహర్నిశలు ప్రజల శ్రేయస్సు కొరకై కృషి చేస్తున్న 108 సిబ్బంది సేవలు వెల కట్టలేనివని ఛైర్ పర్సన్ కొనియాడారు.