యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సైదాపురం శివారులో నిర్మించే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రతిపాదిత స్థలాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్, డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు. అక్కడ నిర్మాణం చేపట్టబోయే భవనానికి సంబంధించిన మ్యాప్ను వారిద్దరూ పర్యవేక్షించారు.
పోలీస్ హెడ్ క్వార్టర్స్ స్థలాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్మించే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రతిపాదిత స్థలాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్, డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు. వీలైనంత త్వరలో హెడ్ క్వార్టర్స్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీపీ అధికారులకు సూచించారు.
యాదాద్రి పోలీస్ హెడ్ క్వార్టర్స్ స్థలాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ
సీపీ మహేశ్ భగవత్ వెంట స్థానిక ఏసీపీ కోట్ల నర్సింహరెడ్డి, యాదగిరిగుట్ట గ్రామీణ సీఐ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. వీలైనంత త్వరలో హెడ్ క్వార్టర్స్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీపీ అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం