తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరవీరులను విస్మరిస్తున్నారని నిరసన - అమరులు

యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో అమరవీరులను విస్మరించారని వారి కుటుంబ సభ్యులు అమరవీరుల స్తూపం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

అమరవీరులను విస్మరిస్తున్నారని నిరసన

By

Published : Jun 2, 2019, 3:33 PM IST

అమరవీరులను విస్మరిస్తున్నారని నిరసన

యాదాద్రి జిల్లా భువనగిరిలో రాష్ట్ర అవతరణ ఉత్సావాల్లో అమరవీరులను విస్మరించారని అమరవీరుల స్తూపం వద్ద వారి కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి అమరవీరులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details