యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల వెళ్లేవి చెరువులో ఈరోజు చేపలు పట్టారు. సమాచారం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా తరలి చేపలు కొనుగోలు చేశారు. మీనాలను కొనేందుకు వెల్దేవి, ఆజింపేట, కొండంపేట, మానాయికుంట, గట్టుసింగారం, గోవిందపురం, అడ్డగుడూరు గ్రామాల ప్రజలు సుమారు 200 మంది వరకు వచ్చారు.
చేపల కోసం భౌతిక దూరం మరిచారు.! - lock down in yadadri bhuvanagiri district
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తే కొందరు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల వెళ్లేవి చెరువులో ఈరోజు చేపలు పట్టారు. మీనాలను కొనేందుకు పోటీ పడ్డారు పరిసర గ్రామాల ప్రజలు భౌతిక దూరం పాటించలేదు.
![చేపల కోసం భౌతిక దూరం మరిచారు.! people don't follow physical distance in yadadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6895630-thumbnail-3x2-fish.jpg)
చేపల కోసం భౌతిక మరిచారు