యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్పల్లిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కేమిడి సోమయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఓ మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా... ఆమె వద్దకు వెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాధిత మహిళ అరుపులతో స్థానికులు అక్కడికి చేరుకొని నిందితుడిని పట్టుకున్నారు.
మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం - yadadri bhuvanagiri latest crime news
మద్యం మత్తులో... ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళపై అత్యాచారయత్నం చేశాడో వ్యక్తి. బాధితురాలి అరుపులతో అక్కడకు చేరుకున్న స్థానికులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మాసాన్పల్లిలో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో మహిళపై అత్యాచారయత్నం
అనంతరం గ్రామస్థులు, బాధిత మహిళ ఫిర్యాాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సోమయ్య మద్యం మత్తులో ఉండే... ఈ అరాచకానికి పాల్పడ్డట్టు గ్రామస్థులు తెలిపారు.
ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!