తెలంగాణ

telangana

ETV Bharat / state

'కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు 5 కోట్లకు అమ్ముడుపోయారు' - 'కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్తులు 5 కోట్లకు అమ్ముడుపోయారు'

komatireddy rajagopal reddy
'కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్తులు 5 కోట్లకు అమ్ముడుపోయారు'

By

Published : Jan 27, 2020, 12:10 PM IST

Updated : Jan 27, 2020, 12:45 PM IST

12:07 January 27

చౌటుప్పల్​లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్

'కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్తులు 5 కోట్లకు అమ్ముడుపోయారు'

        యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌పురపాలకఛైర్‌పర్సన్‌ఎన్నికఉద్రిక్తతకుదారితీసింది.కాంగ్రెస్‌కూటమినుంచిగెలిచినఅభ్యర్థుల్నితెరాసకొనుగోలుచేసిందని...కాంగ్రెస్‌ఎమ్మెల్యేరాజగోపాల్‌రెడ్డిఆందోళనకుదిగారు.

      చౌటుప్పల్‌లో21మందివార్డుసభ్యులుఉండగా... 14మంది  ప్రమాణస్వీకారానికిహాజరయ్యారు.ఇక్కడకాంగ్రెస్5,సీపీఎం3స్థానాల్లోవిజయంసాధించాయి.తమమద్దతుతోగెలిచినసీపీఎంఅభ్యర్థుల్నితెరాసప్రలోభపెట్టిందనిరాజగోపాల్‌రెడ్డినిరసనకుదిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో..  పోలీసులురాజగోపాల్‌రెడ్డినిఅరెస్ట్‌  చేశారు.తమఎమ్మెల్యేఅరెస్ట్‌నునిరసిస్తూకాంగ్రెస్శ్రేణులుచౌటుప్పల్‌జాతీయరహదారిపైరాస్తారోకోనిర్వహించారు.

     తమ మద్దతుతో గెలిచిన కమ్యూనిస్టు సభ్యులు.. 5కోట్లకు అధికార పార్టీకి అమ్ముడు పోయారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా డబ్బులు పంచారన్నారు. 

ఇవీ చూడండి: కేవీపీ ఎక్స్‌అఫీషియో ఓటు నిరాకరణపై ఎస్​ఈసీకీ ఫిర్యాదు

Last Updated : Jan 27, 2020, 12:45 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details