తెలంగాణ

telangana

'కేజీబీవీలలో.. సమస్యలను పరిష్కరించండి'

కేజీబీవీ బోధన, బోధనేతర సిబ్బంది యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరసన చేపట్టారు. టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో.. సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.

By

Published : Jan 21, 2021, 8:39 PM IST

Published : Jan 21, 2021, 8:39 PM IST

kgbv teaching and non teaching staff protest  in mothkur mandal yadadri bhuvanagiri
'కేజీబీవీలలో.. సమస్యలను పరిష్కరించండి'

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో బోధన, బోధనేతర సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

పరిష్కరించండి..

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మౌలిక వసతులు కల్పించి.. ఉపాధ్యాయులకు పనికి తగ్గ వేతనం అందించాలన్నారు. ప్రతి పాఠశాలకు కేర్ టేకర్​ను నియమించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ఎన్నికల వేళ తమిళనాట 'ఉంగరాల' రాజకీయం!

ABOUT THE AUTHOR

...view details