తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో కార్తీక లక్ష దీపోత్సవం - యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి పరధిలో చేపట్టిన "కార్తీక లక్ష దీపోత్సవం" కార్యక్రమం వైభవంగా జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో కార్తీక మాసంను పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి పరధిలో చేపట్టిన "కార్తీక లక్ష దీపోత్సవం" కార్యక్రమం వైభవంగా జరిగింది.

యాదాద్రిలో కార్తీక లక్ష దీపోత్సవం

By

Published : Nov 18, 2019, 7:36 AM IST

కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరధిలో "కార్తిక లక్ష దీపోత్సవం" ఘనంగా నిర్వహించారు. శబరిమల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్​ పాఠశాల మైదానంలో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కార్తిక దీపాలు వెలిగించారు.

మహిళలు రక రకాల ఆకృతులలో పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కర హారతి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నలంద లక్ష్మీ నరసింహాచార్యులు, కారంపొడి నరసింహాచార్యులు, అయ్యప్ప భక్తులు, స్థానికులు, మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

యాదాద్రిలో కార్తిక లక్ష దీపోత్సవం

ఇదీ చూడండి : బస్సుల్లేవ్​.. బడికిపోం..!

ABOUT THE AUTHOR

...view details