తెలంగాణ

telangana

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి హుండి లెక్కింపు

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి 19 రోజుల హుండి ఆదాయాన్ని ఆలయాధికారులు ఈరోజు లెక్కించారు.

By

Published : Dec 3, 2019, 8:26 PM IST

Published : Dec 3, 2019, 8:26 PM IST

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/03-December-2019/5258525_yadadri_hundi_spot_nsp.mp4
శ్రీలక్ష్మి నరసింహస్వామి హుండి లెక్కింపు

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి హుండి లెక్కింపు ఈరోజు నిర్వహించారు. దేవస్థానం 19 రోజుల హుండి ఆదాయం రూ. 85 లక్షల 9వేల 937 నగదు, 51 గ్రాముల బంగారం, 4 కిలోల 250 గ్రాముల వెండి ఆదాయం ఆలయ ఖజానాకు చేకూరినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతారెడ్డి వెల్లడించారు.

శ్రీలక్ష్మి నరసింహస్వామి హుండి లెక్కింపు

ABOUT THE AUTHOR

...view details