యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని హైకోర్ట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
యాదాద్రిలో హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పూజలు - యాదాద్రిలో హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని హైకోర్ట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
![యాదాద్రిలో హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పూజలు యాదాద్రిలో అడిషనల్ అడ్వకేట్ జనరల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9131138-609-9131138-1602380104140.jpg)
యాదాద్రిలో అడిషనల్ అడ్వకేట్ జనరల్
వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి వారికి ప్రత్యేక ఆశీర్వాదం చేశారు. అనంతరం స్వామి వారి లడ్డూ ప్రసాదం అందచేశారు. దర్శనం అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.
ఇవీ చూడండి:గ్రామ కార్యదర్శికి ఆస్తుల వివరాలు తెలిపిన సీఎం కేసీఆర్