తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ - governor tamilisai

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై దంపతులు దర్శించుకున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు.

Governor who made special worship
యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్

By

Published : Dec 9, 2019, 3:00 PM IST

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు పండితులు వేదమంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనాలు అందజేశారు. యాదాద్రికి తొలిసారి విచ్చేసిన గవర్నర్​కు మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్

ABOUT THE AUTHOR

...view details