పీపీఈ కిట్లు ధరించి శతాధిక వృద్ధురాలి అంత్యక్రియలు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు చౌళ్లరామారంలో అనారోగ్యంతో శతాధిక వృద్దురాలు కొమ్మిడి భద్రమ్మ మరణించింది. కరోనా నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా వృద్ధురాలి మనవళ్లు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.
పీపీఈ కిట్లు ధరించి శతాధిక వృద్ధురాలి అంత్యక్రియలు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు చౌళ్లరామారంలో అనారోగ్యంతో శతాధిక వృద్దురాలు కొమ్మిడి భద్రమ్మ మరణించింది. ఆమెకు ముగ్గురు కొడుకులు. అందులో ఇద్దరికి వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. అంతక్రియలకు బంధువులు ఎవరూ రాలేదు. కరోనా నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా వృద్ధురాలి మనవళ్లు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.
TAGGED:
corona case news