తెలంగాణ

telangana

పీపీఈ కిట్లు ధరించి శతాధిక వృద్ధురాలి అంత్యక్రియలు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు చౌళ్లరామారంలో అనారోగ్యంతో శతాధిక వృద్దురాలు కొమ్మిడి భద్రమ్మ మరణించింది. కరోనా నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా వృద్ధురాలి మనవళ్లు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.

By

Published : Sep 4, 2020, 10:48 PM IST

Published : Sep 4, 2020, 10:48 PM IST

పీపీఈ కిట్లు ధరించి శతాధిక వృద్ధురాలి అంత్యక్రియలు
పీపీఈ కిట్లు ధరించి శతాధిక వృద్ధురాలి అంత్యక్రియలు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు చౌళ్లరామారంలో అనారోగ్యంతో శతాధిక వృద్దురాలు కొమ్మిడి భద్రమ్మ మరణించింది. ఆమెకు ముగ్గురు కొడుకులు. అందులో ఇద్దరికి వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. అంతక్రియలకు బంధువులు ఎవరూ రాలేదు. కరోనా నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా వృద్ధురాలి మనవళ్లు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details