తెలంగాణ

telangana

ETV Bharat / state

కరెంట్ షాక్​తో పొలంలోనే ప్రాణాలొదిలిన రైతు - former died in fields

భూమినే నమ్ముకున్న అన్నదాత ఆ పొలంలోనే కన్నుమూశాడు. పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లి తుదిశ్వాస విడిచాడు. పెద్దగూడ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

former died in fields
కరెంట్ షాక్​తో పొలంలోనే ప్రాణాలొదిలిన రైతు

By

Published : Apr 12, 2020, 12:29 AM IST

విద్యాదాఘాతానికి రైతు బలయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పెద్దగూడకు చెందిన కందగట్ల బాల్​రెడ్డి(45) రైతు. అతనికున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే వరి పొలానికి నీళ్లు పెట్టడానికి పొలానికి వెళ్లాడు. మోటారు స్విచ్ వేస్తున్న క్రమంలో విద్యుత్​ షాక్ తగిలి మరణించాడు. బాల్​రెడ్డికి భార్యతోపాటు కొడుకు, కూతురు ఉన్నారు. అనుకోని ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details