తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు కూరగాయల పంపిణీ

లాక్​డౌన్​ సమయంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకోవటానికి దాతలు ముందుకొస్తున్నారు. యాదాద్రిలో 'ఎస్తా' అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలను పంపిణీ చేశారు.

By

Published : May 16, 2020, 2:49 PM IST

పేదలకు కూరగాయల పంపిణీ
Estha Charitable trust Distribute Essential Goods for poor peoples in Yadadri

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు యాదాద్రి మున్సిపాలిటీలో బెంగళూరుకు చెందిన 'ఎస్తా' అనే స్వచ్ఛంద సంస్థ కూరగాయలను పంపిణీ చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ నియమాలను పాటించాలని తెలిపారు. అత్యవసరంగా బయటకు వస్తే మాస్కులను ధరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్మన్​ సుధా, సంస్థ తెలంగాణ ఇంఛార్జి గిరివేని పవన్​ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details