తెలంగాణ

telangana

ETV Bharat / state

8 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం

అక్రమంగా రేషన్​ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుని నుంచి 8 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Oct 23, 2019, 11:44 PM IST

8 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం

8 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం
ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తిని భువనగిరి ఏస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం నాతాళ్ళ గూడెం వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తుర్కపల్లి మండలం బిల్యా నాయక్ తండాకు చెందిన మాలోత్ బాల్యా నాయక్​గా గుర్తించారు. అతని వద్ద 8 క్వింటాళ్ల బియ్యం, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details