తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీలక్ష్మీనరసింహస్వామికి కానుకలు బహుకరించిన దాతలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి దాతలు కానుకలను బహుకరించారు. యాదాద్రి నారసింహునికి, ఉత్సవ విగ్రహాలకు, బంగారు కిరీటాలు, వెండి శఠగోపాన్ని అందజేశారు.

By

Published : Sep 2, 2020, 3:27 PM IST

శ్రీలక్ష్మీనరసింహస్వామికి కానుకలు బహుకరించిన దాతలు
శ్రీలక్ష్మీనరసింహస్వామికి కానుకలు బహుకరించిన దాతలు

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి 95 గ్రాములు, అమ్మవారికి 32 గ్రాముల విలువ గల బంగారు కిరీటాలను హైదరాబాద్ కు చెందిన దాతలు బహుకరించారు. యాదాద్రి నారసింహునికి, ఉత్సవ విగ్రహాలకు, బంగారు కిరీటాలు, వెండి శఠగోపాన్ని అందజేశారు.

హైదరాబాద్ కు చెందిన నేలంటి జయమ్మ కుమారుడు, బాలాజీ గుప్తా కుటుంబ సభ్యులు కానుకలను బహుకరించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు, బంగారు కిరీటాలు, ఆలయ ఈఓ గీతారెడ్డి సమక్షంలో వారికి అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details