యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో దివ్యాంగులకు లయన్స్ క్లబ్ సభ్యులు నిత్యావసర సరుకులతో పాటు 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. చౌటుప్పల్ మండల పరిధిలోని 20 మంది వికలాంగులకు ఒక్కొక్కరికీ రూ.2,000 విలువ చేసే సరుకులను పంపిణీ చేశారు.
దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ - Groceries for disabled in choutuppal
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో దివ్యాంగులకు లయన్స్ క్లబ్ సభ్యులు నిత్యావసరాలను పంపిణీ చేశారు. 20 మందికి ఒక్కొక్కరికీ రూ.2,000 విలువ చేసే సరుకులను పంపిణీ చేశారు.
![దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ choutuppal news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11167718-980-11167718-1616753286959.jpg)
Groceries for disabled
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. సరుకుల పంపిణీ తర్వాత వారు తమ గ్రామానికి వెళ్లడానికి ఆటో ఖర్చుల నిమిత్తం రూ. 500 క్లబ్ సభ్యులు వికలాంగులకు ఇచ్చారు.
- ఇదీ చదవండి :అన్నదాతకు వాతావరణం మేం నేర్పుతాం!