తెలంగాణ

telangana

ETV Bharat / state

రాచకొండ జలపాతంలో పడి వ్యక్తి మృతి - రాచకొండ జలపాతంలో పడి వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం రాచకొండ గుట్టల్లోని జలపాతంలో పడి రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​కు చెందిన వ్యక్తి మృతి చెందాడు.

రాచకొండ జలపాతంలో పడి వ్యక్తి మృతి

By

Published : Nov 4, 2019, 4:23 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్​ మండలం రాచకొండ గుట్టలోని జలపాతంలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. ఎత్తైన కొండపై నుంచి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. 50 అడుగుల ఎత్తుపై నుంచి బండరాళ్లు పడి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ వాసిగా గుర్తించారు.

రాచకొండ జలపాతంలో పడి వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details