తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో కొనసాగుతోన్న లెక్కింపు - YADADRI

యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ రెవెన్యూ పరిధిలోని ఐదు మడలాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ​ గోవింద్​ సింగ్​ సందర్శించారు.

యాదాద్రిలో కొనసాగుతోన్న లెక్కింపు

By

Published : Jun 4, 2019, 1:18 PM IST

యాదాద్రిలో కొనసాగుతోన్న లెక్కింపు

యాదాద్రి జిల్లా మొత్తంగా 177 ఎంపీటీసీ, 17 జడ్పీటీసీ స్థానాలకు లెక్కింపు కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌటింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు గోవింద్ సింగ్ పరిశీలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details