యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో ఏర్పాటు చేసిన కరోనా టీకా పంపిణీ చేపట్టారు. 45 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య సిబ్బంది కొవిడ్ టీకాలు వేశారు. మే 1 నుంచి 18 ఏళ్లు బడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యసిబ్బంది వెల్లడించారు.
యాదాద్రిలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ - yadadri bhongir latest news
యాదాద్రిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 45 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య సిబ్బంది కొవిడ్ టీకాలు వేశారు. కొవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని అపోహలు వీడి అందరూ తీసుకోవాలని తెలిపారు.
![యాదాద్రిలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ Corona vaccination process in Yadadri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:19:23:1619430563-tg-nlg-81-26-yadadri-vaccination-pampini-av-ts10134-26042021151126-2604f-1619430086-584.jpg)
Corona vaccination process in Yadadri
కొవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని అపోహలు వీడి అందరూ తీసుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని వ్యాక్సిన్తో అరికట్టాలని వెల్లడించారు.
ఇదీ చదవండి:కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు