యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ డైరెక్టర్ అంజనీరావు దర్శించుకున్నారు. యాదాద్రీశుడి సన్నిధికి వచ్చిన అంజనీరావుకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్న బాలల హక్కుల రక్షణ కమిషన్ డైరెక్టర్ - తెలంగాణ తాజా వార్తలు
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ డైరెక్టర్ అంజనీ రావు దర్శించుకున్నారు. బాలాలయంలోని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
![యాదాద్రీశుడిని దర్శించుకున్న బాలల హక్కుల రక్షణ కమిషన్ డైరెక్టర్ యాదాద్రీశుడిని దర్శించుకున్న బాలల హక్కుల రక్షణ కమిషన్ డైరెక్టర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9336663-thumbnail-3x2-yadadri-rk.jpg)
యాదాద్రీశుడిని దర్శించుకున్న బాలల హక్కుల రక్షణ కమిషన్ డైరెక్టర్
బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి స్వర్ణ పుష్పార్చన పూజలు చేశారు. ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదం అందించారు.
ఇదీ చూడండి:తెలంగాణ రాష్ట్ర గణాంక సంకలనం-2020 విడుదల