తెలంగాణ

telangana

By

Published : May 10, 2021, 12:31 PM IST

Updated : May 10, 2021, 12:59 PM IST

ETV Bharat / state

ఎయిమ్స్‌ కొవిడ్ వార్డును పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీబీనగర్ ఎయిమ్స్‌ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆస్పత్రిలోని కొవిడ్ వార్డుని పరిశీలించారు. మౌలిక సదుపాయాలపై కేంద్రమంత్రి ఆరా తీశారు.

minister kishan reddy visited aiims, central minister kishan reddy in aiims
ఎయిమ్స్‌లో కిషన్ రెడ్డి పర్యటన, ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన కిషన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ మౌలిక పసతులపై ఆరా తీశారు. కొవిడ్ ఇన్ పేషంట్ వార్డును ఆయన పరిశీలించారు.

కొవిడ్ వార్డు పరిశీలిస్తున్న కేంద్రమంత్రి

ఆస్పత్రిలో కల్పించాల్సిన సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణాన్ని మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట పలువురు అధికారులు, భాజపా నాయకులు తదితరులు ఉన్నారు.

ఎయిమ్స్‌లో కిషన్ రెడ్డి పర్యటన, ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన కిషన్ రెడ్డి

ఇదీ చదవండి:ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు

Last Updated : May 10, 2021, 12:59 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details