తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓకే కుటుంబానికి చెందిన పశువుల దొంగల అరెస్టు' - TURKAPALLI MANDAL

పశువులను దొంగిలిస్తున్న ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి వద్దనున్న పశువులను స్వాధీనం చేసుకున్నారు.

పశువుల దొంగలు మానిక్ రెడ్డి, కృష్ణారెడ్డి, నర్సిరెడ్డి

By

Published : Jun 7, 2019, 12:01 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద పశువులను దొంగలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిది పశువులను స్వాధీనం చేసుకున్న అనంతరం రిమాండ్​కు తరలించారు.
పశువుల దొంగలు మానిక్ రెడ్డి, కృష్ణారెడ్డి, నర్సిరెడ్డి జీడిమెట్ల బహదూర్​పల్లిలోని ఒకే కుటుంబంలోని సభ్యులు. ముఠాగా ఏర్పడిన ఈ ముగ్గురూ పశువులను దొంగతనాలకు పాల్పడుతున్నారని స్థానిక సీఐ ఆంజనేయులు వెల్లడించారు.

ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు పశువుల దొంగలు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details