తెలంగాణ

telangana

By

Published : Jul 2, 2020, 10:51 PM IST

ETV Bharat / state

రఘునాథపురంలో కార్గో అండ్‌ పార్సిల్‌ సేవలు ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా రఘునాథపురంలో కార్గో అండ్‌ పార్సిల్‌ బుకింక్‌ సేవలను ప్రారంభించారు. ఈ సేవలను రాజపేట మండలంలోని ప్రతి గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని యాదగిరి గుట్ట డిపో మేనేజర్‌ కోరారు.

రఘునాథపురంలో కార్గో అండ్‌ పార్సిల్‌ సేవలు ప్రారంభం
రఘునాథపురంలో కార్గో అండ్‌ పార్సిల్‌ సేవలు ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని రఘునాథపురంలో కార్గో అండ్ పార్సిల్ బుకింగ్ సేవలను యాదగిరి గుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్‌ రఘు ప్రారంభించారు.

ఈ సేవలను రాజపేట మండలంలోని ప్రతి గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని రఘు కోరారు. అలాగే ఆర్టీసీ సేవలను ఆదరించాలన్నారు. ఈ కార్గో పార్సెల్ సేవలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉందని డిపో మేనేజర్‌ తెలిపారు.

ఇది చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ABOUT THE AUTHOR

...view details