తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టిన కారు

చౌటుప్పల్ మండంలో కారు అదుపు తప్పి మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో మగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

By

Published : May 25, 2019, 2:49 PM IST

Updated : May 25, 2019, 3:02 PM IST

ద్విచక్రవాహనాలను ఢీకొట్టిన కారు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుడిమల్కాపురంలో మారుతి కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్​లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కారును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనాలను ఢీకొట్టిన కారు
Last Updated : May 25, 2019, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details