వరంగల్ అర్బన్ జిల్లా ఆర్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల జాతర కొనసాగింది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో భూమి కొనుగోలు, అమ్మకందారులు కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పోటెత్తారు.
జాతరను తలపించిన రిజిస్ట్రేషన్ కార్యాలయం - telangana news
వరంగల్ అర్బన్ జిల్లా ఆర్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల జాతర కొనసాగింది. గురువారం ఒక్కరోజే సుమారు 250 దస్తావేజులు నమోదయ్యాయి. దీంతో రాత్రి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది.
![జాతరను తలపించిన రిజిస్ట్రేషన్ కార్యాలయం రిజిస్ట్రేషన్ కార్యాలయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9998660-531-9998660-1608859859797.jpg)
Registration Office
గురువారం ఒక్కరోజే సుమారు 250 దస్తావేజులు నమోదు అయ్యాయి. రాత్రి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1.06 కోట్ల ఆదాయం సమకూరింది.