వరంగల్లో గణేశ్ నిమజ్జనం ఘనంగా జరిగింది. నవరాత్రులు పూజలు అందుకున్న గణపయ్యకు వీడ్కోలు పలికారు. గణనాథుడిని డప్పు చప్పుళ్లు, తీన్మార్ స్టెప్పులు, కోలాటాలతో ఉరేగించి గంగమ్మ చెంతకు చేర్చారు. వడ్డేపల్లి చెరువులో విఘ్నేశ్వరుడిని నిమజ్జనం చేశారు. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఏసీపీ నర్సయ్య నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గణేశుడి నిమజ్జనం... తరలివచ్చిన జనం
నవరాత్రులు పూజలు అందుకున్న గణపయ్యను వరంగల్ వాసులు సాగనంపారు. నృత్యాలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో విఘ్నేశ్వరుడిని గంగమ్మ ఒడికి చేర్చారు.
వినాయక నిమజ్జనం